గుంటూరు జిల్లా దాచేపల్లిలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం మురికికాలువలో కనిపించడం కలకలం సృష్టించింది. తంగెడ రోడ్డు వద్ద మురికి కాలువలో ఈ విషాదకర ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
మురికికాలువలో పసికందు మృతదేహం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా దాచేపల్లిలోని తంగెడ రోడ్డు వద్ద మురికి కాలువలో పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
![మురికికాలువలో పసికందు మృతదేహం మురికిగుంటలో పసికందు మృతదేహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10368546-126-10368546-1611544477959.jpg)
మురికిగుంటలో పసికందు మృతదేహం