CBN FIRES ON MINISTERS : పరిపాలన చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రితో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తనకేమి ఫ్రస్టేషన్ లేదన్న ఆయన.. మంత్రులకే నిద్రలేకుండా చేస్తానని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా రూ.2వేల నోట్లు కనపడట్లేదని అవన్నీ తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టడం, దిల్లీ తరలించటం జరుగుతోందని ఆరోపించారు. అధికారుల్ని కోర్టు బోన్లలో నిలపెడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు మంత్రులు సమాధానం చెప్తారా అని నిలదీశారు.
నాకేం ఫ్రస్టేషన్ లేదు.. మీకే నిద్ర లేకుండా చేస్తా..: చంద్రబాబు - నాకేం ఫ్రస్టేషన్ లేదు
CHANDRABABU FIRES ON MINISTERS : వైసీపీ మంత్రులపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాని సీఎంతో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని వ్యాఖ్యానించారు. తనకేం ఫ్రస్టేషన్ లేదని.. మంత్రులకే నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు.
CBN FIRES ON MINISTERS