ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హరికృష్ణ సేవలను స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్‌

By

Published : Sep 2, 2019, 12:59 PM IST

ఇవాళ నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు.... చంద్రబాబు, లోకేష్‌ నివాళులర్పించారు. తెదేపా నాయకుడిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అరుదైన వ్యక్తిత్వం, అలుపెరుగని పోరాటతత్వం హరికృష్ణ సొంతమన్నారు.

JARIKRISHNA

హరికృష్ణ సేవలను స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్‌

.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details