మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని
ప్రైవేట్ దందాపై ఉక్కుపాదం... 3వేలకుపైగా కేసులు - ఏపీలో ప్రైవేట్ బస్సులపై కేసులు
ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రైవేట్ ట్రావెల్స్ను రాష్ట్ర మంత్రి పేర్నినాని హెచ్చరించారు. టికెట్ ధరలు పెంచిన బస్సులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 20 వరకు తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
![ప్రైవేట్ దందాపై ఉక్కుపాదం... 3వేలకుపైగా కేసులు 'cases filed on Over 3000 private buses in ap' minister perni nani said](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5743495-34-5743495-1579260169672.jpg)
'cases filed on Over 3000 private buses in ap' minister perni nani said