ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని రాజధాని రైతులు ఆందోళన..!

By

Published : Dec 21, 2019, 4:59 PM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న పోరాటం ఉగ్రరూపం దాల్చింది. శాంతియుతంగా సాగుతున్న ఆందోళన.. జీఎన్​రావు కమిటీ నివేదికతో మరింత ఉద్రిక్తంగా మారింది. కమిటీ నివేదికలోని అంశాలను వ్యతిరేకిస్తూ రైతులు, తెదేపా నేతలు నిరసనబాట పట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తాడికొండ అడ్డరోడ్డు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సృష్టం చేశారు.

capital farmers protest
రాజధాని రైతులు ఆందోళన

రాజధాని రైతులు ఆందోళన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details