ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి కోసం తుళ్లూరులో మహిళల భారీ ర్యాలీ - ఏపీ రాజధాని అమరావతి వార్తలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో రైతులు, మహిళలు.... కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రైతులు, మహిళలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో మారు మోగించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

candle rally held by womens in tullur
candle rally held by womens in tullur

By

Published : Jan 19, 2020, 10:23 PM IST

అమరావతి కోసం తుళ్లూరులో మహిళల భారీ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details