ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో బహిరంగ వినాయక ఉత్సవాలు రద్దు

వినాయకచవితి ఉత్సవాలపై కరోనా ప్రభావం పడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలకు అనుమతులు రద్దు చేశారు.

By

Published : Aug 12, 2020, 5:29 PM IST

Cancellation of public Ganesha festivals in Piduguralla due to increase corona cases
వివరాలు వెల్లడిస్తున్న పిడుగురాళ్ల సీఐ

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నందున.. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలను రద్దు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రభాకర్ రావు తెలిపారు.

ఇంట్లోనే పూజలు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details