గుంటూరు సబ్జైల్లో బ్రహ్మకుమారీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఖైదీలకు రాఖీలు కట్టారు. రాఖీ పూర్ణిమ విశిష్టతను బ్రహ్మకుమారీ కేంద్రం బాధ్యురాలు భవాని వివరించారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు. చెడుకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని అన్నారు.
గుంటూరు సబ్జైల్లో రక్షాబంధన్... - guntur
ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని బ్రహ్మకుమారీలు సూచించారు. గుంటూరు సబ్జైల్లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
![గుంటూరు సబ్జైల్లో రక్షాబంధన్...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4133982-31-4133982-1565779162822.jpg)
బ్రహ్మకుమారీలు