ఆంధ్రప్రదేశ్

andhra pradesh

''తీరని లోటు.. జీర్ణించుకోలేకపోతున్నా''

కోడెల బలవన్మరణంపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By

Published : Sep 16, 2019, 2:31 PM IST

Published : Sep 16, 2019, 2:31 PM IST

Chandrababu lokesh

చంద్రబాబు ట్వీట్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు హఠాన్మరణంపై.. అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతన్నానని చంద్రబాబు ఆవేదన చెందారు. పార్టీకి, ప్రజలకు తీరని లోటని లోకేశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇరువురు నేతలు ప్రార్థించారు.

లోకేశ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details