ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 5, 2021, 1:05 AM IST

ETV Bharat / state

పేద విద్యార్థులకు ఆర్యవైశ్య విద్యానిధి రూ.24 లక్షల సాయం

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యేలు విడదల రజిని, మద్దాలి గిరి ఆర్యవైశ్య విద్యా నిధి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.24 లక్షలు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ఆర్య, వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

vidudala rajini
చిలకలూరిపేట తాజా వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆర్యవైశ్య నిధి ఆధ్వర్యంలో చిలకలూరిపేట, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు విడుదల రజినీ, మద్దాలి గిరి పేద విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రతిభావంతులైన 36 మంది పేద విద్యార్థులకు ఉన్నత చదవుల కోసం రూ.24 లక్షల రూపాయలను అందజేశారు. పలువురు వైకాపా , ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details