ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 24, 2020, 8:45 PM IST

ETV Bharat / state

హైకోర్టులో వర్ల రామయ్య పిటిషన్​పై విచారణ వాయిదా

రాజధాని భూములపై ఏర్పాటైన సిట్​ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. తెదేపా నేత వర్ల రామయ్య ఈ పిటిషన్​ వేశారు.

ap high court
ap high court

రాజధాని భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ పిటిషన్​ను దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details