ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య విద్యార్థుల ధర్నా

గుంటూరులో వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. 2013 లో పెంచిన 50 మెడికల్ సీట్లకు ఎంసీఐ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

By

Published : Mar 6, 2019, 12:37 PM IST

గుంటూరులో వైద్య విద్యార్థుల ధర్నా

గుంటూరు జీజీహెచ్ ఎదుట వైద్య విద్యార్థులుధర్నా చేశారు. 2013 లో పెంచిన 50 మెడికల్ సీట్లకు ఎంసీఐ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 50 సీట్ల గుర్తింపుపై ఆరేళ్లుగా అధికారులు తాత్సారం చేశారంటూ ఆరోపించారు.

గుంటూరులో వైద్య విద్యార్థుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details