గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారికి కల్యాణ మహోత్సవంలో పంచామృతాభిషేకలు జరిపారు. స్వామి వారి మూల విరాట్ ఎదుట బియ్యం కొలిచి అనకట్ట కట్టారు. 4 గంటల తర్వాత ఆ బియ్యాన్ని కొలిచారు. కళాకారులు గణపతి, శివుడు, నరసింహ స్వామి, సాయిబాబా, కాళీమాతా వేషధారణలతో చేసిన నృత్యాలు అలరించాయి.
కొమ్మూరులో వీరభద్ర స్వామి వార్షికోత్సవం - guntur district newsupdates
గుంటూరు జిల్లా కొమ్మూరులో భద్రకాళీ సమేత వీరభద్ర స్వామికి కల్యాణ మహోత్సవంలో పంచామృతాభిషేకలు జరిపారు. మహిళలు కుడుములలో జ్యోతులు వెలిగించుకుని పళ్లెర వేడుకల్లో పాల్గొన్నారు.
![కొమ్మూరులో వీరభద్ర స్వామి వార్షికోత్సవం Anniversary of Veerabhadra Swamy in Kommur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10657369-207-10657369-1613532616732.jpg)
కొమ్మూరులో వీరభద్ర స్వామి వార్షికోత్సవం
మహిళలు కుడుములలో జ్యోతులు వెలిగించుకుని పళ్లెర వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు నోటిలో నారసాల గుచ్చికుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.