ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వేసవి కార్యాచరణ పక్కాగా అమలు'

నీరు-ప్రగతిపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

By

Published : Mar 11, 2019, 10:43 AM IST

Published : Mar 11, 2019, 10:43 AM IST

Updated : Mar 11, 2019, 10:57 AM IST

అనిల్ చంద్ర పునేఠ

నీరు-ప్రగతిపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం సమీక్షించాలని సూచించారు. ఎన్నికల తేదీల్లో మాత్రమేఅంగన్ వాడీ ఉద్యోగులు వాటికి హాజరవ్వాలనీ.. మిగిలిన రోజుల్లో శాఖాపర విధులకే హాజరుకావాలని ఆదేశించారు.

అనిల్ చంద్ర పునేఠ

ఇవీ చదవండి...

Last Updated : Mar 11, 2019, 10:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details