ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్స్‌ బోల్తా: నలుగురికి గాయాలు - accident news in guntur

గుంటూరు జిల్లా ఆటోనగర్​లో టెంపో వాహనాన్ని తప్పించే క్రమంలో అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ambulance accident at guntur four members are injured
అంబులెన్స్‌ బోల్తా: నలుగురికి గాయాలు

By

Published : May 16, 2020, 6:22 PM IST

గుంటూరు ఆటోనగర్​లో అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నరసరావుపేట నుంచి కరోనా అనుమానితులను మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్ బోల్తాపడింది. వారికి కరోనా ఉందనే భయంతో స్థానికులు సాయమందించేందుకు వెనక్కు తగ్గారు. అంబులెన్స్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఉండటంతో వారు భయపడ్డారు. టెంపో వాహనాన్ని తప్పించే క్రమంలో అంబులెన్స్ బోల్తాపడినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఇదీ చదవండి:

కేదారేశ్వర పేట అగ్గిపెట్టెల గోదాంలో ప్రమాదం....

ABOUT THE AUTHOR

...view details