ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండుగ రోజూ పట్టు వదలకుండా... అమరావతి రైతుల దీక్ష - అమరావతి రైతుల దీక్షలు

మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసన దీక్షలు పండుగ రోజు కూడా కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతే కావాలని ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

protest
రైతుల దీక్ష

By

Published : Jan 13, 2021, 3:37 PM IST

పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి పరిధిలో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు పండుగపూట కూడా కొనసాగించారు. నేటితో ఈ నిరసనలు 393వ రోజుకు చేరాయి. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఉద్ధండరాయునిపాలెంలో పళ్లు, ఫలహారాలతో మహిళలు, రైతులు పూజలు నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం చేశారు.

ఇదీ చదవండి:ఓహో భోగి మంటలు ఇందుకోసమేనా..!

ABOUT THE AUTHOR

...view details