ప్రస్తుత రాజధాని అమరావతి, మంగళగిరి మండలంలోని కొన్ని గ్రామాలు రాజధానిలో ఉన్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తుళ్లూరు మండలంలోని గ్రామాలు ముంపులో ఉన్నాయని....అందుకే మంగళగిరిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం భవనాలు కట్టుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. రాజధాని విషయంలో రైతులెవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతులందరికీ కౌలు డబ్బులు తమ ఖాతాలలో వేస్తున్నట్లు వెల్లడించారు.
మంగళగిరిని రాజధాని చేయండి - ycp mla alla ramakrishnareddy
గుంటూరు జిల్లా మంగళగిరిని రాజధాని చేయాలంటూ గతంలోనే శాసనసభలో ప్రస్తావించానని స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. తుళ్లూరు మండలంలోని గ్రామాలు ముంపులో ఉన్నాయని.... అందుకే మంగళగిరిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు.
![మంగళగిరిని రాజధాని చేయండి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4224485-758-4224485-1566585399200.jpg)
alla ramakrishna talking about capital