ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు - కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆ లారీలను ఆటో ఢీకొట్టగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

accident in guntur district
accident in guntur district

By

Published : Jul 14, 2021, 10:37 AM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఎ.కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన లారీలను ఆటో ఢీకొన్న ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details