ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2021, 1:14 PM IST

Updated : May 13, 2021, 1:48 PM IST

ETV Bharat / state

సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్​ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ

సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్​ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ
సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్​ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ

13:10 May 13

.

గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్​ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరికొందరు సిబ్బందిని సైతం తమ వాహనాల్లో తరలించింది. ల్యాప్ ట్యాప్​తో పాటు డాక్యుమెంట్లను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు.

ఇవీ చూడండి :'రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి'

Last Updated : May 13, 2021, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details