ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు

గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 35 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు. ప్రముఖలు, రాజకీయనాయకులు ఈ విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ విగ్రహ విశేషాలపై మా ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న సమాచారాన్ని చూడండి.

By

Published : Sep 2, 2019, 3:43 PM IST

గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు

గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు

ABOUT THE AUTHOR

...view details