ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతం​తో మూడు పూరిళ్లు దగ్ధం

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టవరిపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

By

Published : May 4, 2019, 6:07 PM IST

విద్యుదాఘాతం​తో మూడు పూరిళ్లు దగ్ధం

విద్యుదాఘాతం​తో మూడు పూరిళ్లు దగ్ధం

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టవరిపాలేనికి చెందిన దోమ సత్తిరెడ్డి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు.. సమీప ఇళ్లకు వ్యాపించాయి. ప్రమాదంలో 3 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదవ వ్యక్తం చేశారు. మంటలు ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించారు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అదుపులోకి తెచ్చారు. రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details