ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2019, 10:40 AM IST

ETV Bharat / state

పిడుగుపాటుతో 12 మంది మహిళలకు అస్వస్థత

గుంటూరు జిల్లా కొర్నేపాడు గ్రామానికి చెందిన 12 మంది మహిళలు కూలిపనికి వెళ్లిన సమయంలో.. పిడుగుపాటుకు గురయ్యారు. గాయాలపాలైన వీరిని ఆసుపత్రికి తరలించారు.

12 మంది మహిళలు

పిడుగుపాటుతో అస్వస్థకు గురయిన 12 మంది మహిళలు

గుంటూరు జిల్లా కొర్నేపాడులో కూలీ నిమిత్తం వెళ్లిన 12 మంది మహిళలు.. పిడుగుపాటుతో షాక్​కు గురై అక్కడిక్కడే పడిపోయారు. సమాచారం తెలసుకున్న గ్రామస్థులు హుటాహుటిన వారందరని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details