ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏలూరు అగ్నిప్రమాదం: బాధితుల పరిస్థితి విషమంగా ఉంది: జీజీహెచ్ సూపరింటెండెంట్

ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రమాదంలో గాయపడిన బాధితుల పరిస్థితి.. విషమంగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. గాయపడిన 12 మందిలో ఒకరు మినహా మిగిలిన వారందిరికీ 70 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయన్నారు. వీరందిరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్న సూపరింటెండెంట్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

By

Published : Apr 14, 2022, 7:21 AM IST

Published : Apr 14, 2022, 7:21 AM IST

face to face with vijayawada ggh superintendent sowbhagya lakshmi
జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి

అక్కిరెడ్డిగూడెం ప్రమాద ఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మితో ముఖాముఖి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details