వైఎస్సార్ రైతు భరోసా పథకం అన్నదాతలకు ఎంతో మేలు చేకూరుస్తోందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ పథకం మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో 26540 రైతులకు, 14.60 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. పి గన్నవరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ జీవీ రామ మోహన్రావు పాల్గొన్నారు.
పి గన్నవరం రైతులకు వైఎస్సార్ రైతు భరోసా సొమ్ము విడుదల - Release of the first installment for the third year of YSSAR Farmer Assurance
వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ పథకం మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడత సొమ్ము 14.60 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు.
ysr raithu bharos