ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2020, 3:27 PM IST

ETV Bharat / state

రేషన్ లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ

కరోనా నియంత్రణలో భాగంగా లాక్​డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమ వంతు సాయంగా ప్రజలకు సాయం అందిస్తున్నారు.

people who are practicing the service
రేషన్ లబ్ధిదారులకు అల్పహార పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో లాక్​డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమ వంతు సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. పట్టణానికి చెందిన కూరి రాజేశ్, దొండపాటి పసవయ్య , వీర్రాజులు తమ వంతు సాయంగా పట్టణంలో రేషన్ దుకాణాల వద్ధ గంటల తరబడి నిరీక్షించే ప్రజలకు అల్పాహారాన్ని అందిస్తు వారి సేవా ధృక్పథాన్ని చాటుకున్నారు.

ఇదీ చూడండి:కరోనా అనుమానితులు క్వారంటైన్​కు తరలింపు

ABOUT THE AUTHOR

...view details