ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2020, 4:59 PM IST

ETV Bharat / state

ముమ్మిడివరంలో కరోనా పై అవగాహన ర్యాలీ

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడాలని పిలుపునిచ్చారు.

women rally at mummidivaram
ముమ్మిడివరంలో కరోనా పై అవగాహన కల్పిస్తూ మహిళల ర్యాలీ

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాస్కులు అందరూ ధరించాలని ...ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details