వరద బాధితులను ఆదుకుంటాం..
'ఒక్కో కుటుంబానికి రూ.5వేలు పరిహారం' - We will help flood victims: Ministers Nani, Kannababu
వరద ముంపునకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వనున్నట్టు మంత్రులు ఆళ్లనాని, కన్నబాబు తెలిపారు. బాధితుందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు.
!['ఒక్కో కుటుంబానికి రూ.5వేలు పరిహారం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4079273-384-4079273-1565268109481.jpg)
'ఒక్కో కుటుంబానికి రూ.5వేలు పరిహారం'