ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన సదస్సు - ఇంద్రపాలెం

ఓటు హక్కు వినియోగంపై కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇంద్రపాలెంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. 'మన ఊరు - మన బాధ్యత' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మేడిశెట్టి రామ్మోహన్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుహక్కుపై అవగాహన సదస్సు

By

Published : Apr 2, 2019, 7:57 PM IST

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుహక్కుపై అవగాహన సదస్సు
ఓటు హక్కు వినియోగంపై కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇంద్రపాలెంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. 'మన ఊరు - మన బాధ్యత' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మేడిశెట్టి రామ్మోహన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. నేటి యువత కులానికో, మద్యానికో ఆకర్షితులు కాకుండా సక్రమంగా ఓటు వేయాలని సూచించారు. అధికారం కోసం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రజా సంక్షేమానికి కృషి చేసే పార్టీలకు ప్రజలుఓటు వేయాలని కోరారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details