ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకన్న దర్శనానికి పొటెత్తిన భక్తులు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

By

Published : May 4, 2019, 3:31 PM IST

వెంకన్న దర్శనానికి పొటెత్తిన భక్తులు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయం.. గోవింద నామస్మరణతో మార్మోగింది. ఏడుశనివారాలు నోము నోచుకునే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా రద్దీగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details