లాక్డౌన్ నిబంధనల సడలింపులతో తూర్పుగోదావరి జిల్లాలోని తుని-పాయకరావుపేట వంతెన పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. పాయకరావుపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకటం, తుని లో కూడా పాజిటివ్ కేసులు నమోదవడంతో తుని, పాయకరావుపేటల మధ్య తాండవ నదిపై ఉన్న వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనల సడలింపులతో రాకపోకలను పునరుద్ధరించారు.
తుని-పాయకరావుపేట వంతెనపై రాకపోకలు ప్రారంభం - eastgodavari district news updates
తూర్పుగోదావరి జిల్లాలోని తుని-పాయకరావుపేట వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
![తుని-పాయకరావుపేట వంతెనపై రాకపోకలు ప్రారంభం vehicle moving start on Tuni-Payakarapet Bridge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7416760-883-7416760-1590906636585.jpg)
తుని-పాయకరావుపేట వంతెనపై రాకపోకలు ప్రారంభం