ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు కూరగాయల పంపిణీ చేసిన తెదేపా మాజీ కార్పొరేటర్​ - latest news of tdp services

తెదేపా మజీ కార్పొరేటర్ పాలిక శ్రీను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పేదలకు కూరగాయలు, కోడిగుడ్లు అందించారు. ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.

vegitables distribute by tdp ex corporater
పేదలకు కూరగాయల పంపిణీ చేసిన తెదేపా మాజీ కార్పొరేటర్​

By

Published : Apr 14, 2020, 6:07 PM IST

లాక్​డౌన్​తో పనులు లేక ఇళ్ల వద్ద ఉంటున్న పేదలకు సుమారు 300 మందికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ పాలక శ్రీను మిత్ర బృందం కూరగాయలు,కోడిగుడ్లు అందించారు. రోజూ పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిచేస్తున్నామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details