ఈ సూర్య గ్రహణం సుదీర్ఘమైనదని రాజమహేంద్రవరంలోని ప్రముఖ పంచాంగ కర్త వీరభద్ర దైవజ్ఞశర్మ చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తర్వాత గ్రహణం ప్రారంభమై... మధ్యాహ్నం 2 గంటల మధ్యలో కొనసాగుతుందని అన్నారు. సుమారు మూడున్నర గంటలసేపు ఈ గ్రహణం కొనసాగుతుందని తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం స్నానం ఆచరించాలని చెప్పారు. ఇలాంటి సుధీర్ఘ గ్రహణాలు 2031, 49లోనూ సంభవిస్తాయని ఆయన అన్నారు.
సుదీర్ఘ సూర్య గ్రహణం... చూసేద్దాం - east godavari district latest news
ఆకాశంలో జరిగే అద్భుతాన్ని అందరూ చూడండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సూర్య గ్రహణం చాలా సుదీర్ఘమైనది. సుమారు 3 గంటల పాటు కొనసాగుతుందని..., చాలా అరుదుగా ఈ గ్రహణం వస్తుందని... రాజమహేంద్రవరంలోని ప్రముఖ పంచాంగ కర్త వీరభద్ర దైవజ్ఞశర్మ తెలిపారు.
![సుదీర్ఘ సూర్య గ్రహణం... చూసేద్దాం Veerabhadra Daivagnanasarma respond on long solar eclipse at RajaMahendravaram, east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7707676-825-7707676-1592722257366.jpg)
సుదీర్ఘ సూర్య గ్రహణం... చూసేద్దాం