రంపచోడవరంలో ఘనంగా వాల్మీకి జయంతి - valmiki jayanthi in rampachodavaram east godavari
తూర్పు గోదావరి జిల్లాలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. రంపచోడవరంలో ఎమ్మెల్సీ రత్నాబాయ్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు.
![రంపచోడవరంలో ఘనంగా వాల్మీకి జయంతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4739354-106-4739354-1570964448097.jpg)
రంపచోడవరంలో ఘనంగా వాల్మీకి జయంతి
రంపచోడవరంలో ఘనంగా వాల్మీకి జయంతి
ఆదికావ్యం రచించిన మొట్ట మొదట కవి మహర్షి వాల్మీకి అని ఎమ్మెల్సీ టి. రత్నాబాయ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ రత్నాబాయ్ హాజరై ...వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాల్మీకి జీవిత చరిత్రను వివరించారు.
TAGGED:
valmiki jayanthi