ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పు మన్యంలో ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు - రంపచోడవరం మండలం పెద గెడ్డాడలో వాల్మీకి జయంతి వేడుకలు

తూర్పు మన్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంపచోడవరం మండలం పెద గెడ్డాడ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Valmiki Jayanthi celebrations
తూర్పు మన్యంలో ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు

By

Published : Oct 31, 2020, 9:15 PM IST

ఆదివాసీల ప్రథమ పౌరుడు వాల్మీకి మహర్షి అని రంపచోడవరం మాజీ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం పెద గెడ్డాడ గ్రామంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డితో పాటు ఆదివాసీ పెద్దలు మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details