ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు - వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు ముగిశాయి

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో కొలువైన వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు.. స్వామి, అమ్మవార్లను పల్లకిపై ఊరేగించారు.

vadapally temple
vadapally temple

By

Published : Apr 29, 2021, 10:06 AM IST


కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి, అమ్మ వార్లను పల్లకిపై ఉంచి ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో.. శ్రీ పుష్ప ఉత్సవాన్ని నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details