కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం నిర్వహించారు. అనంతరం యోగ నరసింహ అలంకరణలో స్వామివారి సింహ వాహనంపై ఊరేగారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ మార్గని భరత్ - mp bharath
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
![వాడపల్లి వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ మార్గని భరత్ Vadapalli Venkateswara Swamy Brahmotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9473266-881-9473266-1604805959441.jpg)
వాడపల్లి వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న ఎంపీ మార్గని భరత్