ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తుడి విరాళం - Vadapalli Venkateshwara swamy temple news update

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి భక్తుడు విరాళం ఇచ్చారు. అన్నదానం ట్రస్ట్​కు రూ. 25 వేలు విరాళంగా అందించారు.

Vadapalli Venkateshwara swami
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తుడి విరాళం

By

Published : Jul 8, 2020, 6:38 PM IST


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఆకుల వీర రాఘవరావు అనే వ్యక్తి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చారు. కనకదుర్గ దంపతులు రూ. 25,000 విరాళాన్ని అన్నదాన ట్రస్ట్​కు అందించారు. వీరిని దేవస్థానం ఛైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది స్వామివారి చిత్రపటం ఇచ్చి అభినందనలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details