ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 2, 2021, 12:00 PM IST

ETV Bharat / state

ఆటోకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆటోకు నిప్పుపెట్టారు. బాధితునికి సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లింది.

పూర్తిగా దగ్దమైన ఆటో
పూర్తిగా దగ్దమైన ఆటో

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఓ ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. మంటల తీవ్రతకు ఆటో పూర్తిగా దగ్ధమైంది. గోపాలపురానికి చెందిన బర్రె చందర్​రావు.. తన ఆటోను శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలో పార్కింగ్ చేశాడు. అర్థరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు ఆ వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటనలో.. బాధితునికి సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

ABOUT THE AUTHOR

...view details