తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దుర్ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ద్వారకానగర్ రైల్వేగేటు సమీపంలోని ఓ ఇంట్లో పాత బావిని పూడ్చుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మరణించారు. ఇంటి యజమాని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. 2 గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. నిరుపేదలైన కూలీల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మట్టి పెళ్లలు విరిగిపడి బావిలో ఇద్దరు కూలీలు మృతి - two workers died in well in kakinada
కాకినాడ ద్వారకానగర్ లో విషాదం చోటుచేసుకుంది. పురాతన బావిని తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతిచెందారు.

'బావిలో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి'
'బావిలో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి'
ఇదీ చూడండి: