ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీరంలో 2 మృతదేహాలు.. ఎవరివి? ఏమైంది?

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సముద్ర తీరానికి రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Sep 3, 2020, 3:44 PM IST

two dead bodies found at antharvedhi costal area in east godavari district
తీరానికి కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరానికి రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మరణానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details