ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఆదివాసీల నిరసన - visakha district tribals latest news

సరివేలు గ్రామం వద్ద మావోయిస్టులు చేసిన విధ్వంసాలు నిరసిస్తూ మన్యంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు.

Breaking News

By

Published : Jun 8, 2020, 6:43 PM IST

మావోయిస్టుల విధ్వంసాలు నిరసిస్తూ మన్యంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివేల గ్రామం వద్ద రహదారి పనులు చేస్తున్న వాహనాలను శనివారం మావోయిస్టులు దహనం చేశారు. దీంతో ఆ రహదారి పనులు నిలిచిపోయాయి. అభివృద్ధిని అడ్డుకోకుండా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని పేర్కొంటూ మావోయిస్టుల విధ్వంసాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణకు వినతి పత్రాన్ని అందజేశారు.

మావోయిస్టుల దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీలు నిరసన

ABOUT THE AUTHOR

...view details