బాలల హక్కులపై అందరికీ అవగాహన అవసరమని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచించారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి సీడీపీఓ విమల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.
'బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత' - సీడీపీఓ విమల అధ్యక్షత
అమలాపురంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని అధికారులు తెలిపారు.
!['బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత' protection of children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9603720-605-9603720-1605866252678.jpg)
'బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత'