ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బొమ్మూరు సూర్యదేవాలయంలో భక్తుల రద్దీ

By

Published : Feb 1, 2020, 3:28 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రథసప్తమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే గోదావరి తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని సూర్యదేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సూర్యనారాయణుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

The crowds of devotees at the  bommuru Sun Temple
బొమ్మూరు సూర్యదేవాలయంలో భక్తుల రద్దీ

బొమ్మూరు సూర్యదేవాలయంలో భక్తుల రద్దీ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details