ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యానాంలో తెలంగాణ మంత్రి జగదీష్​రెడ్డి పర్యటన..!

By

Published : Dec 8, 2019, 9:05 PM IST

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఓ వివాహానికి వచ్చిన ఆయన అనంతరం యానాంలోనూ పర్యటించారు. కృష్ణారావు ఫౌండర్​గా నడుపుతున్న సేవా సంస్థలను సందర్శించారు.

Telangana Power Minister Jagdish Reddy's visit to Yanam
యానాంలో వృద్ధులను పలకరిస్తున్న మంత్రి జగదీష్​రెడ్డి

యానాంలో తెలంగాణ మంత్రి జగదీష్​రెడ్డి పర్యటన..!

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి... యానాంలో పర్యటించారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారావు ఫౌండర్​గా నడపుతున్న వృద్ధాశ్రమం, అనాథ బాలల ఆనంద నిలయం, బ్లడ్ బ్యాంక్, బేబీ కేర్ సెంటర్లను సందర్శించారు. నిర్వహణ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఉచితంగా అందిస్తున్న సేవలకు సహకరిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details