ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2020, 11:25 AM IST

ETV Bharat / state

మహిళలకు శానిటరీ ప్యాడ్స్​, రుమాళ్లు పంచిన ఉపాధ్యాయురాలు

కరోనా కారణంగా ఇబ్బందులు పడిన పేద మహిళలకు ఓ ఉపాధ్యాయురాలు తమ వంతు సాయం చేశారు. రావులపాలెం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న సుమారు 10 వేల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్స్​, రుమాళ్లను అందించారు.

teacher distributing sanitary pads, napkins to poor ladies in ravulapalem constituency
పేద మహిళలకు శానిటరీ ప్యాడ్స్​, రుమాళ్లను పంపకం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నిర్మల కుమారి... మహిళలకు శానిటరీ ప్యాడ్స్​, రుమాళ్లను అందించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద మహిళలకు వీటిని అందజేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 10 వేల మందికి పంచిపెట్టారు. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతపై తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి మహిళలకు అవగాహన కల్పించారు.

పేద మహిళలకు శానిటరీ ప్యాడ్స్​, రుమాళ్లను పంపకం

ABOUT THE AUTHOR

...view details