రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై వ్యాట్ (వాల్యూ యాడెడ్ టాక్స్) పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక కంబాల చెరువు నుంచి గాంధీ విగ్రహం వరకు ద్విచక్రవాహనాన్ని రిక్షాకు కట్టి ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం పెట్రోల్పై వ్యాట్ ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆరోపించారు.
పెట్రోల్పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ - ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ట్యాక్స్ తాజా న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై వ్యాట్ పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆరోపించారు.
![పెట్రోల్పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ పెట్రోల్పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5904321-165-5904321-1580451060601.jpg)
పెట్రోల్పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ
పెట్రోల్పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ