తెదేపా ప్రచారం
తెదేపా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు - pilli anantalaxmi
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కాకినాడ గ్రామీణ తెదేపా అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

తెదేపా ప్రచారం