ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 3, 2020, 11:25 PM IST

ETV Bharat / state

మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా నేతల నిరసన

వైకాపా ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో తెలుగుదేశం నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

tdp leaders protest againist 3 capitals in east godavari
tdp leaders protest againist 3 capitals in east godavari

పి.గన్నవరంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలుగుదేశం నేతలు ప్రదర్శన చేసి.. అమరావతిని రాజధానిగా ఉంచాలని నినాదాలు చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే రాష్ట్రం మూడు ముక్కల్లా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details