ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2021, 1:36 PM IST

ETV Bharat / state

ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి లోకేశ్ పరామర్శ

తూర్పుగోదావరి జిల్లాలో.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన.. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు.

nara lokesh
లోకేశ్ పర్యటన

తూర్పుగోదావరి జిల్లాలో.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన.. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే ఆదిరెడ్డి తల్లి కోట్లమ్మ మరణించగా.. కుటుంబసభ్యులకు లోకేశ్ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి సామర్లకోట బయల్దేరిన నారా లోకేశ్‌.. పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాల ఆవిష్కరించనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details