ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి'

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే రఘురామ బెయిల్ అంశం, ఆనందయ్య మందు తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

By

Published : May 25, 2021, 3:18 PM IST

dp leader gorantla buchaiyya chowdary
dp leader gorantla buchaiyya chowdary

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వ్యాక్సిన్​ డోసులు ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, ఎన్ని వచ్చాయో ప్రజలకు చెప్పాలని కోరారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే రఘురామరాజు బెయిల్ అంశం, ఆనందయ్య మందు తెరపైకి తెచ్చారని గోరంట్ల ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details